వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాతీయ స్థాయిలో వైయస్ ఫార్ములా, మైనారిటీలకు కోటా
1992 జాతీయ మైనారిటీల చట్టం జాతీయ కమిషన్ సెక్షన్ 2 (సి)లో నిర్వచించిన ప్రకారం మైనారిటీలకు ఆ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ సెక్షన్ కింద ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు వస్తారు. మత, భాషా మైనారిటీల జాతీయ కమిషన్ సూచన మేరకు మైనారిటీలకు ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై మంత్రి వర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెసుకు చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది హాజరు కాలేదు.
Comments
English summary
The government on Thursday decided to carve out a sub-quota of 4.5 per cent for minorities within the 27 per cent reservation for OBCs, a move which comes ahead of the Uttar Pradesh Assembly elections.
Story first published: Friday, December 23, 2011, 11:13 [IST]