వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ ప్రభుత్వానికి కనిపించడం లేదు: వైయస్ జగన్
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలతో చెలగాటమాడుతోందని ఆయన అన్నారు. విద్యా సంవత్సరం అయిపోవస్తున్నా విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంటును పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆయన అన్నారు. రచ్చబండను రొచ్చుబండగా మార్చిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.
Comments
ys jagan ysr congress ananthapuram odarpu yatra వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు అనంతపురం ఓదార్పు యాత్ర
English summary
YSR Congress party president YS Jagan has lashed out at CM Kiran kumar Reddy government.
Story first published: Monday, December 26, 2011, 15:57 [IST]