మరోసారి నాటమా?: కెసిఆర్పై జగన్ పార్టీ నేతల ఫైర్
కెసిఆర్ దీక్ష పేరుతో మరోసారి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప విశాఖపట్నంలో అన్నారు. ఉద్యమం పేరుతో విద్యార్థులను బలి చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్, ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వక ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు.
Comments
mareppa gone prakash rao k chandrasekhar rao telangana hyderabad మారెప్ప గోనె ప్రకాశ రావు కె చంద్రశేఖర రావు తెలంగాణ హైదరాబాద్
English summary
YSR Congress Party leaders Gone Prakash Rao and Mareppa fires at TRS chief K Chandrasekhar Rao today.
Story first published: Thursday, December 29, 2011, 16:45 [IST]