ఐపిఎస్ హత్య కేసులో నిందితుడు నజీబ్ అరెస్టు

నజీబ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ఐపిఎస్ కృష్ణ ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ముజీబ్కు నాంపల్లి కోర్టు ఇరవయ్యేళ్ల క్రితమే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2004లో విడుదలైన ముజీబ్ మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం పట్టుబడ్డాడు. ఇప్పుడు అరెస్టైన నజీబ్, ముజీబ్కు అత్యంత సన్నిహితుడు. పోలీసులు నజీబ్ను మంగళవారం కోర్టులో హాజరు పర్చే అవకాశముంది.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications