యాత్రతో ఏంసాధించారు?: చంద్రబాబుకు మాజీ డిజిపి
రెండు ప్రాంతాల ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నాయకులే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గొప్ప రాజకీయ నాయకులు అనుకునే వారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కాగా రెండు రోజుల క్రితం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో రైతు పోరు బాట యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. బాబు పోరు బాట ఉద్రిక్తతకు దారి తీసింది.
Comments
English summary
Former DGP Pervaram Ramulu questioned TDP chief Nara Chandrababu Naidu about his Warangal yatra. What Chandrababu gain with Yatra, asked Ramulu.
Story first published: Sunday, January 8, 2012, 17:15 [IST]