సునీల్ రెడ్డి తర్వాతి అరెస్టు వైయస్ జగన్దే: గాలి
తూర్పు గోదావరి జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. విగ్రహాల కూల్చివేత వెనక కాంగ్రెసు పార్టీవారే ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నల్లగొండ జిల్లా కోదాడలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూల్చినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన విమర్సించారు.
Comments
English summary
TDP leader Gali Muddukrishnama Naidu lamented that YSR Congress party president YS Jagan will be arrested.
Story first published: Tuesday, January 24, 2012, 13:02 [IST]