వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగువాళ్లకు 4 పద్మ అవార్డులు, ఆరిఫ్‌కు పద్మశ్రీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Arif and Muniratnam get Padmasri
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. మొత్తం 77 పద్మశ్రీ, 27 పద్మ భూషణ్, 5 పద్మ విభూషణ్‌లు వచ్చాయి. మన రాష్ట్రానికి రెండు పద్మశ్రీలు మాత్రమే దక్కాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మన రాష్ట్రానికి రాలేదు. పద్మ అవార్డులు పొందిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. మునిరత్నం నాయుడు, సయ్యద్ మహ్మద్ ఆరీఫ్‌లు మన రాష్ట్రం తరఫున పద్మశ్రీలు గెలుపొందారు. మరో ఇద్దరు తెలుగువాళ్లు కూడా పద్మ అవార్డులు దక్కించుకున్నారు. ఢిల్లీ కోటాలో టివి రాజేశ్వర్ పద్మ విభూషణ్, ఎన్ఆర్ఐ కోటాలో చంద్రశేఖర రావు పద్మ భూషణ్ పొందారు.

పశ్చిమ బెంగాల్ నుండి కెజి సుబ్రహ్మణ్యం, గోవా నుండి దివంగత మారియో డి మిరండ, అస్సామ్ నుండి దివంగత భూపేన్ హజారికా, మహారాష్ట్ర నుండి కాంతిలాల్ హస్తిమల్ సంచేటి, ఢిల్లీ నుండి టివి రాజేశ్వర్‌లు పద్మ విభూషణ్ అవార్డులు పొందారు. షబానా అజ్మీ, జతిన్ దాస్, మీరా నాయర్, ధర్మేంద్ర తదితరులు పద్మ భూషణ్‌లు పొందారు.

English summary
Central Government announced Padma awards today. Four Telugu people get Padma awards. Only Two were get padmasri in AP quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X