ఎదుగు ఓర్వలేకే: బాలయ్యపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు
ఈ కార్యక్రమానికి మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, తదితరులు హాజరయ్యారు. కాగా అంతకుముందు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని చెప్పారు. గత పదిహేను ఇరవై రోజులుగా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం నడిచింది.
Comments
chiranjeevi balakrishna chandrababu naidu blood bank hyderabad చిరంజీవి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్
English summary
Tirupati MLA Chiranjeevi said that some leaders accusing me with my growth.
Story first published: Thursday, January 26, 2012, 14:13 [IST]