వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పుడే ప్రళయం రాలేదు: జగన్పై మండిపడ్డ విహెచ్
జగన్కు ఏమైనా అయితే ప్రళయం వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంటున్నారని, అత్యంత ప్రజాధరణ కలిగిన దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు మరణించినప్పుడే ప్రళయం రాలేదన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు దమ్ముంటే తమపై విచారణకు ఆదేశించాలని సవాళ్లు విసిరిన జగన్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన మానసికంగా దెబ్బతిన్నాడో మరేమో తెలియదు కానీ ఇలాంటివి సరి కావన్నారు.
Comments
v hanumantha rao ys jagan odarpu yatra guinness record వి హనుమంత రావు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర గిన్నిస్ రికార్డ్
English summary
Congress senior leader V Hanumantha Rao fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his comments.
Story first published: Friday, January 27, 2012, 17:32 [IST]