వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హాజరు కాను: స్పీకర్కు మళ్లీ జగన్వర్గం ఎమ్మెల్యే లేఖ
కాగా గత సంవత్సరం డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారిలో కాపు రామచంద్రా రెడ్డి ఒకరు. పార్టీ విప్ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వివరణ అడగ్గా, తనకు పార్టీ విప్ అందలేదని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల 18వ తారీఖున ఆయన స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు.
Comments
kapu ramachandra reddy ys jagan nadendla manohar speaker కాపు రామచంద్రా రెడ్డి వైయస్ జగన్ నాదెండ్ల మనోహర్ స్పీకర్
English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy camp mla Kapu Ramachandra Reddy wrote a letter to speaker Nadendla Manohar today.
Story first published: Monday, January 30, 2012, 15:11 [IST]