వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్తెనపల్లి మాజీ శాసనసభ్యుడు బాలకోటి రెడ్డి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur Map
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ శానససభ్యుడు డి. బాలకోటి రెడ్డి అనారోగ్యంతో సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. గత మూడేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని తన స్వృగృహంలో ఆయన మరణించారు.

బాలకోటి రెడ్డి ఎడ్లపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా పరిషత్ ఇంచార్జీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా, నర్సారావు పేటలోని కాసు బ్రహ్మానంద రెడ్డి, రాఘవమ్మ కళాశాల పాలక మండలి అధ్యక్షుడిగా బాలకోటి రెడ్డి పనిచేశారు.

English summary
Ex MLA of Sattenapalli in Guntur district D Balakoti Reddy passed away Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X