వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్తెనపల్లి మాజీ శాసనసభ్యుడు బాలకోటి రెడ్డి మృతి
బాలకోటి రెడ్డి ఎడ్లపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా పరిషత్ ఇంచార్జీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్గా, నర్సారావు పేటలోని కాసు బ్రహ్మానంద రెడ్డి, రాఘవమ్మ కళాశాల పాలక మండలి అధ్యక్షుడిగా బాలకోటి రెడ్డి పనిచేశారు.
Comments
English summary
Ex MLA of Sattenapalli in Guntur district D Balakoti Reddy passed away Monday morning.
Story first published: Monday, January 30, 2012, 11:22 [IST]