వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను వస్తే ఆ ఒక్కటి మినహా అన్నీ పరిష్కరిస్తా: జగన్
పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. విద్యార్థులు నిరాహార దీక్ష చేసి ఏడు రోజులు కావొస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. వారి డిమాండ్లు అన్నీ సమంజసమైనవేనన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చేందుకు సబ్ కమిటీ అవసరం లేదన్నారు. నిరాహార దీక్షతో విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఐసియులో ఉన్న ఓ డాక్టర్కు జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Comments
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy promised to JUDAs that he will sign on their demands file if his party come in to rule.
Story first published: Tuesday, January 31, 2012, 13:43 [IST]