వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై జగన్ వైఖరిని ప్రశంసించిన కొండా సురేఖ
ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. విద్యార్థులు, రైతులు, మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో ఉండబోదని ఆమె అన్నారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
konda surekha ysr congress telangana mahaboob nagar కొండా సురేఖ వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ మహబూబ్నగర్
English summary
YSR Congress president YS Jagan camp MLA Konda Surekha applauded her leader's stand on Telangana.
Story first published: Wednesday, February 1, 2012, 17:58 [IST]