రీజెన్సీ సిరామిక్స్ లాకౌట్, నడపలేమన్న చైర్మన్

దుర్మార్గులు కంపెనీలో చేరి చెడగొట్టారని ఆయన అన్నారు. యానాంలోని కర్మాగారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్మాగారంపై దాడి, దానికి సంబంధించిన సంఘటనల్లో బయటివారి పాత్ర ఉందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో కార్మిక నాయకుడు మురళీమోహన్ మరణించారు. అదే సమయంలో జరిగిన దాడిలో సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మృతి చెందాడు. కర్మాగారం పూర్తిగా బుగ్గిపాలైంది. ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని నాయుడు ఇది వరకే చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications