వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రీజెన్సీ సిరామిక్స్ లాకౌట్, నడపలేమన్న చైర్మన్
దుర్మార్గులు కంపెనీలో చేరి చెడగొట్టారని ఆయన అన్నారు. యానాంలోని కర్మాగారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్మాగారంపై దాడి, దానికి సంబంధించిన సంఘటనల్లో బయటివారి పాత్ర ఉందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో కార్మిక నాయకుడు మురళీమోహన్ మరణించారు. అదే సమయంలో జరిగిన దాడిలో సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మృతి చెందాడు. కర్మాగారం పూర్తిగా బుగ్గిపాలైంది. ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని నాయుడు ఇది వరకే చెప్పారు.
Comments
English summary
Yanam Regency Ceramics announced lock out. Regency chairman Naidu said that dituation not permitting to run the factory.
Story first published: Wednesday, February 1, 2012, 11:56 [IST]