రాజకీయాలు అంటగట్టకండి: మీడియాకు సిఎం కిరణ్
కాగా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను, కోస్తా నుండి కొండ్రు మురళి మోహన్లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల శాఖలలో కోత విధించారు. కన్నా లక్ష్మీ నారాయణకు వ్యవసాయం అదనంగా అప్పగించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.
Comments
kiran kumar reddy cabinet reshuffle congress hyderabad కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
CM Kiran Kumar Reddy appealed media that don't create politics with cabinet expansion. He said expand and cabinet changes for only easy ruling.
Story first published: Tuesday, February 7, 2012, 14:46 [IST]