వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర విశ్వవిద్యాలయం లేడీ ప్రొఫెసర్, ఆమె భర్త అరెస్టు
అదనపు కట్నం కోసం తన కూతురిని వేధిస్తున్నారంటూ ప్రత్యూష తల్లిదండ్రులు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, రామ్ గోపాల్ పెద్ద కుమారుడు శశి మల్లిక్తో విజయవాడకు చెందిన ప్రత్యూషతో వివాహం చేశారు. పెళ్లి సమయంలో ప్రత్యూష తల్లిదండ్రులు 8 లక్షల రూపాయల కట్నం, 15 తులాల బంగారం, పది లక్షల రూపాయల విలువ చేసే భూమి కట్నంగా ఇచ్చారు. అయినా మరింత కట్నం కోసం వేధింపులు సాగిస్తున్నారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు.
Comments
English summary
A professor of Andhra University and her scientist-husband were arrested by the police on charges of harassing their daughter-in-law for additional dowry.
Story first published: Wednesday, February 29, 2012, 11:32 [IST]