జగన్ కేసులో శ్రీలక్ష్మిని విచారించనివ్వండి: సిబిఐ
అయితే ఓఎంసి కేసులో నిందితులుగా జైలులోనున్న శ్రీలక్ష్మి, రాజగోపాల్ను సీబీఐ విచారణకు అప్పగించడానికి నిరాకరిస్తూ ఫిబ్రవరి 22న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. పెన్నా గ్రూపుతో పాటు పలు కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, అంతేగాక చాలా లీజుల ప్రక్రియలను వీరే చేపట్టారనడానికి ఆధారాలున్నాయని సిబిఐ తెలిపింది. అందువల్ల జైలులోనే వీరిని విచారించేందుకు అనుమతించాలని కోరారు.
Comments
srilaxmi rajagopal ys jagan cbi probe hyderabad శ్రీలక్ష్మి రాజగోపాల్ వైయస్ జగన్ సిబిఐ దర్యాఫ్తు హైదరాబాద్
English summary
CBI filed a petition in High Court for IAS officer Srilaxmi probe in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
Story first published: Thursday, March 1, 2012, 10:26 [IST]