రామోజీ రావుపై విరుచుకుపడిన శోభా నాగిరెడ్డి
రామోజీ వంద రూపాయల షేర్లను ఐదు వేలకు అమ్మినప్పుడు లేనిది జనగ్ షేర్ల గురించి మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాక్షి దినపత్రిక, టీవీ చూడొద్దని ప్రకటనలు చేస్తున్నారని ఆమె అన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనైనా ఈ దుష్ప్రచారాలకు తెర పడుతుందని ఆమె అన్నారు. లేదంటే గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు.
Comments
sobha nagireddy ysr congress ramoji rao hyderabad శోభా నాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు రామోజీ రావు హైదరాబాద్
English summary
YSR Congress leader Shobha Nagireddy lashed out at Eenadu Ramoji Rao.
Story first published: Thursday, March 8, 2012, 11:36 [IST]