వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 13 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Islamabad Map
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం బాంబు పేలి పదమూడు మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయపడ్డారు. తాలిబన్ వ్యతిరేక రాజకీయ నాయకుడు ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో ఆత్మహుతిదళం ఈ బాంబు దాడి జరిపింది. రాజకీయ నాయకుడు ఖుష్ దిల్ ఖాన్ ఈ ఘటనలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకున్నాడు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా గత కొన్నాళ్లుగా మిలిటెంట్లు చేసిన దాడులలో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కార్యక్రమం జరుగుతుండగా బాంబు దాడి జరిగిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

English summary
A suicide bomber attacked a funeral attended by an anti-Taliban politician in northwest Pakistan on Sunday, killing at least 13 mourners and wounding 30 others, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X