ఏం ఉద్ధరించాడని కేంద్రానికి చిరంజీవి: చంద్రబాబు
రాష్ట్రాన్ని కాంగ్రెసు నాయకులు అడవి పందుల్లా నాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అనుభవం లేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నీ తెలుసునని ఫోజులిస్తున్నారని, ఏమీ తెలియక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎపి అంటే ఎసిబి, సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు తప్ప మరో మాట వినిపించడం లేదని ఆయన అన్నారు.
Comments
chandrababu naidu telugudesam bypolls kovvuru tirupati చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉప ఎన్నికలు కోవూరు తిరుపతి
English summary
Telugudesam president N Chandrababu Naidu questioned Chiranjeevi's contribution to AP.
Story first published: Wednesday, March 14, 2012, 11:05 [IST]