దినేష్ త్రివేది రైల్వే బడ్హెట్ 2012-13 ముఖ్యాంశాలు
-
రైల్వే
భద్రతపై
ప్రత్యేక
కమిటీ,
రైల్వే
సేఫ్టీ
అథారిటీ
ఏర్పాటు,
ప్రమాదాలు
జరగకుండా
పటిష్ట
చర్యలు,
అంతర్జాతీయ
ప్రమాణాలకు
అనుగుణంగా
భద్రత
ఏర్పాటు,
ప్రమాదాలు
తగ్గించాం,
తగ్గిస్తాం
-
40
శాతం
ప్రమాదాలు
రైల్వే
క్రాసింగ్
వద్ద
-
రైల్వేల
ఆధునీకరణ
కోసం
రూ.5.60
లక్షల
కోట్లు
-
రైల్వేల్లో
రాబోయే
పదేళ్లలో
రూ.14
లక్షల
కోట్లు
అవసరమవుతాయి
-
12వ
పంచవర్ష
ప్రణాళికలో
పెట్టుబడులు
రూ.7.35
లక్షల
కోట్లు
-
యూరప్,
జపాన్
వంటి
దేశాలతో
పోటీ
పడాల్సిన
పరిస్థితి
-
రైల్వే
రీసెర్చ్
డెవలప్మెంట్
కౌన్సెల్
ఏర్పాటు
-
దేశ
సరిహద్దుల్లో
రైలు,
రోడ్డు
రవాణా
సమీకృతంగా
జరగాల్సి
ఉంది
-
కమిటీల
సిఫారసులు,
విజన్
2020
అమలు
చేయాలంటే
రూ.14
లక్షల
కోట్లు
అవసరం
-
శామ్
పిట్రోడ
ఆధ్వర్యంలో
రైల్వేల
ఆధునీకరణ
కమిటీ
-
ఆధునీకరణ
ఆళస్యం
కావడానికి
నిధుల
కొరత
కారణం
-
ఆధునీకరణ
ఖర్చు
తగ్గింపు,
లైన్ల
పెంపు
-
అయిదేళ్లలో
లక్ష్యాలు
చేరుకుంటాం,
ఐదు
లక్ష్యాలు
-
ఆధునీకరణ,
భద్రత,
లైన్ల
పెంపు,
ఖర్చు
తగ్గింపు
-
అయిదేళ్లలో
రైల్వే
క్రాసింగులు
పూర్తిగా
తొలగిస్తాం
-
ప్రైవేట్
రంగానికి
పెద్ద
పీట
-
రైల్వేల
భద్రతకు
అనిల్
కకోద్కర్
నేతృత్వంలో
కమిటీ
-
వచ్చే
ఏడాదికి
రూ.60వేల
కోట్లతో
ప్రణాళిక
-
ఐఆర్ఎఫ్సి
బాండ్ల
ద్వారా
రూ.50వేల
కోట్ల
నిధుల
సేకరణ
-
వెనుకబడిన
ప్రాంతాలకు
రైలు
సదుపాయం
కల్పించాల్సిన
అవసరం
-
646
కొత్త
లైన్లు
కావాలని
విజ్ఞప్తులు
వచ్చాయి
-
రైల్వేలో
రూ.లక్ష
కోట్ల
విలువైన
ప్రాజెక్టులు
పెండింగులో
ఉన్నాయి
-
విదేశీ
వ్యవహారాలు,
రక్షణ
వ్యవహారాల్లాగే
రైల్వేలకు
జాతీయ
విధానం
అవసరం
-
రైల్వేలు
లేని
భారత
దేశాన్ని
ఊహించలేం
-
రైల్వేల్లో
జాతీయ
పెట్టుబడులు
అవసరం
-
రాష్ట్రాల
నుండి
5,741
ప్రతిపాదనలు
వచ్చాయి
-
19
వేల
కిలోమీటర్ల
మార్గంలో
ట్రాఫిక్
అధికంగా
ఉంది,
వీటి
ఆధునీకరణ
-
2012-2013
రైల్వే
బడ్జెట్
మొత్తం
రూ.60,100
కోట్లు
-
ఆటోమేటిక్
సిగ్నల్
వార్నింగ్
వ్యవస్థతో
ప్రమాదాల
తగ్గింపు
-
విమానాశ్రయాల
స్థాయికి
100
రైల్వే
స్టేషన్ల
అభివృద్ధి
-
కేరళళో
4
రైల్వే
కోచ్
ఫ్యాక్టరీలు
-
బకించంద్ర
ఛటర్జీ
జ్ఞాపకార్థం
ప్రదర్శనల
ఏర్పాటుకు
ప్రత్యేక
రైలు
-
పెండింగులో
ఉన్న
487
రైల్వే
ప్రాజెక్టులకు
రూ.లక్ష
కోట్లు
అవసరం
-
మెట్రో
నగరాల్లో
రైల్వే
స్టేషన్ల
ఆధునీకరణతో
50వేల
మందికి
ఉపాధి
-
ప్రయాణీకుల
సౌకర్యాల
కోసం
రూ.1102
కోట్లు
అవసరం
-
వచ్చే
ఐదేళ్లలో
రైల్వే
లైన్ల
ఆధునీకరణకు
రూ.63,212
కోట్లు
అవసరం
-
దేశవ్యాప్తంగా
గిరిజన
ప్రాంతాలకు
కొత్త
రైల్వే
లైన్లు
-
తొలి
రైల్వే
స్టేషన్
అయిన
చెన్నై
రాయపురం
స్టేషన్
టెర్మినల్
గా
మార్పు
-
రైల్వేల
సామర్థ్యం
పెంపునకు
రూ.4410
కోట్లు
-
రైల్వే
ఉద్యోగులకు
ఇళ్లు,
సదుపాయల
కోసం
రూ.1388
కోట్లు
-
111
కొత్త
రైల్వే
లైన్ల
సర్వేకు
ప్రతిపాదనలు
-
700
కి.మీ.
మేర
45
కొత్త
రైల్వే
లైన్లకు
ప్రతిపాదనలు
-
825
కి.మీ.
రైల్వే
లైన్ల
ఆధునీకరణ
-
ప్రయాణ
తగ్గింపు,
సదుపాయలపై
దృష్టి
-
హైదరాబాద్
ఎంఎంటిఎస్
రెండో
దశకు
అనుమతి
-
రోలింగ్
స్టాక్స్,
వ్యాగన్లు,
కోచ్ల
ఆధునీకరణ
-
సిగ్నలింగ్
ఆధునీకరణకు
రూ.39,110
కోట్లు
-
రైళ్ల
వేగాన్ని
160
కి.మీ.
పెంచేందుకు
చర్యలు
-
నవీ
ముంబయిలో
కోచింగ్
కాంప్లెక్స్
ప్రారంభానికి
సన్నాహాలు
-
ముంబయిలో
1500
ఎంఎంటిఎస్
కోచ్లు
ప్రవేశ
పెడ్తాం
-
ముంబయి
ఎంఎంటిఎస్
అభివృద్ధికి
రూ.5వేల
కోట్లు
-
పిర్
పంజల్
రేంజ్
నుంచి
11కిమీ
పొడవైన
సొరంగం
-
ఉదాంపూర్
-
బారామల్లా
రైల్వే
లైన్
విస్తరణ
-
లాజిస్టిక్
కార్పోరేషన్,
లాజిస్టిక్
పార్క్
ఏర్పాటు
-
కాకినాడ
-
విశాఖ
కారిడార్
లో
రైల్వే
లైన్ల
అభివృద్ధికి
నిర్ణయం
-
ఈ
ఏడాది
రూ.1950
కోట్లతో
825కిమీ
రైల్వే
లైన్ల
గేజ్
మార్పిడి
-
వచ్చే
ఏడాదిలోగా
725
కిమీ.
కోత్త
లైన్లు
పూర్తి
చేస్తాం
-
పిఠాపురం
-
కాకినాడ
ప్రాజెక్టు
ప్రభుత్వం
భాగస్వామ్యంలో
ఏర్పాటు
-
రాయ్
బరేలీ
రైల్వే
కోచ్
ఫ్యాక్టరీ
సిద్ధమైంది
-
కోల్కతాలో
మెట్రోకు
కొత్త
లైన్లు
-
కోలార్,
కచ్లో
రైల్వే
కోచ్
ఫ్యాక్టరీల
ఏర్పాటుకు
నిర్ణయం
-
12వ
పంచవర్ష
ప్రణాళికలో
రైల్వే
భద్రతకు
రూ.16,482
కోట్లు
-
కొత్త
లైన్ల
కోసం
రూ.6,872
కోట్లు
-
ఈ
ఏడాది
750కి.మీ
రైల్వే
లైన్ల
డబ్లింగ్
-
రాష్ట్రాల
భాగస్వామ్యంలో
5వేల
కిమీ
మేర
31
కొత్త
ప్రాజెక్టులు
-
గుజరాత్
జామ్నగర్
లోకో
మోటివ్
స్టేషన్
-
అగర్తాలా
నుంచి
బంగ్లాదేశ్లోని
అఖ్వారాకు
రైల్వే
సదుపాయం
-
మొబైల్
ఎస్సెమ్మెస్లను
ఈ-టికెట్గా
పరిగణిస్తున్నాం
-
హైస్పీడ్
ప్యాసింజర్
రైల్
కారిడార్లను
అభివృద్ధి
చేస్తాం
-
ఈ
ఏడాది
అందుబాటులోకి
ఛాప్రాలోని
రైల్వే
చక్రాల
ఫ్యాక్టరీ
-
వికలాంగుల
కోసం
ప్రతి
రైలులో
ఒక
కంపార్డుమెంట్
-
200
రైల్వే
స్టేషన్లను
గ్రీన్
ఎనర్జీ
స్టేషన్లుగా
ఆధునీకరణ
-
ఏడాదిలో
2500
కోచ్లలో
బయోలైన్
టాయిలెట్లు
ఏర్పాటు
-
2012లో
లక్షకు
పైగా
ఉద్యోగాల
భర్తీ
-
రైల్వే
బోర్డు
పునర్వ్యవస్థీకరణ
-
భద్రత,
మార్కెటింగ్
కోసం
బోర్డులోకి
మరో
ఇద్దరు
డైరెక్టర్లు
-
10
క్రీడాకారులకు
ఏటా
రైల్
ఖేల్
రత్న
ఇస్తున్నాం
-
అమృత్సర్
భక్తుల
కోసం
పాట్నా
-
నాందెడ్
మార్గంలో
కొత్త
రైలు
-
కొత్తగా
21
ప్యాసింజర్లు,
9
డెమోలు
-
85
కొత్త
లైన్ల
ప్రాజెక్టులు
-
సరకు
రవాణా
ఆదాయం
రూ.89,339
కోట్లు
-
పెరగనున్న
సరకు
రవాణా
ఛార్జీలు
-
30
శాతం
పెరిగిన
సరకు
రవాణా
ఆదాయం
అంచనా
-
2012-13
సంత్సరానికి
ప్రయాణీకుల
ద్వారా
రూ.36,073
కోట్ల
అంచనా
-
12వ
పంచవర్ష
ప్రణాళికలో
రైల్వే
బడ్జెట్
రూ.2.5
లక్షల
కోట్లు
-
ఎంపిక
చేసిన
రైల్వే
స్టేషన్లలో
ఎస్కలేటర్ల
సదుపాయాలు,
ఎసి
వెయిటింగ్
గదులు
-
విపత్తు
నిర్వహణలో
భాగంగా
మూడు
శిక్షణా
కేంద్రాలు
-
మరో
18
నెలల్లో
ఉపగ్రహ
సాయంతో
రైల్వే
సమాచారం
-
కోచ్ల
పరిశుభ్రతకు
ప్రత్యేక
విభాగం
-
కిలోమీటరుకు
రెండు
పైసల
చొప్పున
సబర్బన్,
లోకల్
రైళ్లలో
పెంపు
-
రైళ్లలో
క్యాటరింగ్
సేవలకు
గ్లోబల్
టెండర్లు
-
అర్జున
అవార్డు
గ్రహీతలకు
రాజధాని,
శతాబ్ధి
రైళ్లలో
ప్రయాణం
ఉచితం
-
గరీబ్
రథ్
రైళ్లన్నింటిలో
వికలాంగుల
కోసం
ప్రత్యేక
కంపార్టుమెంట్లు
-
స్వల్పంగా
ఛార్జీల
పెంపు
-
సబర్బన్,
లోకల్
రైళ్లలో
కిలోమీటరుకు
2
పైసల
పెంపు
-
కిలోమీటర్కు
ఎసి
రైళ్లలో
ఫస్ట్
క్లాస్కు
30
పైసలు
-
కిలోమీటర్కు
ఎసి
రైళ్లలో
సెకండ్
క్లాస్కు
15
పైసలు
-
కిలోమీటర్కు
ఎసి
త్రీ
టైర్లో
10
పైసలు
పెంపు
-
ప్లాట్
ఫాం
టికెట్
రూ.3
నుండి
రూ.5కు
పెంపు
-
జనరల్
కంపార్టుమెంట్కు
కిలోమీటర్కు
2
పైసలు
-
స్లీపర్
క్లాస్కు
కిలోమీటర్కు
5
పైసలు
-
మెయిల్
రైళ్లలో
కిలోమీటర్కు
3
పైసలు
పెంపు