నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టేషన్ ఘనపూర్‌లో తెరాస అభ్యర్థి రాజయ్య గెలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్తి తాటికొండ అంజయ్య తన సమీప ప్రత్యర్ది కడియం శ్రీహారిపై 32, 087 ఓట్లతో గెలుపొందారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టిడీపీ అభ్యర్ధి కడియం శ్రీహారి రెండవ స్దానంలో ఉన్నారు.

ఇది ఇలా ఉంటే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యత సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రెండు ఓట్ల ఆధిక్యం లభించింది. కోవూరులో ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు.

English summary
TDP candidate Somireddy Chandramohan Reddyu is leading in Kovur in postal ballot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X