వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాసలీలలపై సీడిపై కోర్టుకెక్కిన సినీ నటి రంజిత
బెంగళూర్లోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆ చానెల్, ఆ పత్రికలపై ఆమె ఫిర్యాదు చేశారు. నిత్యానందతో తాను సన్నిహితంగా ఉన్నట్లు సృష్టించిన నకిలీ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల నిత్యానందతో కలిసి ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో కూడా సిడీల ప్రసారంపై మాట్లాడారు. మీడియాపై నిత్యానంద ఆ సమయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Comments
English summary
Actress Ranjitha complained against media for broadcasting and publishing her fake images with Nithyanda.
Story first published: Saturday, March 31, 2012, 10:09 [IST]