జర్నలిస్టులపై భానుకిరణ్ ఫిర్యాదు, పరువుతీస్తున్నారని

భాను కిరణ్ ఫిర్యాదును చర్లపల్లి అధికారులు సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీసులకు అందజేశారు. భాను కిరణ్ నలుగురు ప్రింట్ మీడియా జర్నలిస్టులపై, ఓ న్యూస్ చానెల్ జర్నలిస్టులపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
తన ప్రతిష్టను దిగజార్చడానికి కావాలనే తనపై జర్నలిస్టులు బురద చల్లుతున్నారని భాను కిరణ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను జనరల్ డైరీలో నమోదు చేశారు. దీనిపై తాము న్యాయసలహా కోరామని, కేసు మాత్రం ఇంకా నమోదు చేయలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
హంద్రీ నీవా కాంట్రాక్టులకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై భాను కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని హంద్రీ నీవా కాంట్రాక్టులు కొంత మందికి దక్కేలా భాను కిరణ్ ముఠా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications