జర్నలిస్టులపై భానుకిరణ్ ఫిర్యాదు, పరువుతీస్తున్నారని

భాను కిరణ్ ఫిర్యాదును చర్లపల్లి అధికారులు సికింద్రాబాదులోని కుషాయిగుడా పోలీసులకు అందజేశారు. భాను కిరణ్ నలుగురు ప్రింట్ మీడియా జర్నలిస్టులపై, ఓ న్యూస్ చానెల్ జర్నలిస్టులపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
తన ప్రతిష్టను దిగజార్చడానికి కావాలనే తనపై జర్నలిస్టులు బురద చల్లుతున్నారని భాను కిరణ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను జనరల్ డైరీలో నమోదు చేశారు. దీనిపై తాము న్యాయసలహా కోరామని, కేసు మాత్రం ఇంకా నమోదు చేయలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
హంద్రీ నీవా కాంట్రాక్టులకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై భాను కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని హంద్రీ నీవా కాంట్రాక్టులు కొంత మందికి దక్కేలా భాను కిరణ్ ముఠా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి.
More From
-
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications