నోస్ట్రడోమస్ చెప్పిందే జర్గుతుంది: పరిపూర్ణానందస్వామి
అందుకు ఆలయ కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆలయంలోకి ఎవరైనా రావొచ్చునని, అయితే పరిపూర్ణానంద విజ్ఞప్తి మేరకు పూజలు చేయిస్తామని చెప్పారు. అనంతరం పరిపూర్ణానంద తన రథయాత్రను ప్రారంభించారు. స్థానిక వాల్మికీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హిందూమతం అన్ని మాతాలను ఆదరిస్తుందని, ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. నోస్ట్రడోమస్ చెప్పినట్లుగా 2014 నాటికి దేశ వైభవం ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయమన్నారు. హిందూ మతం ఇతర మతాలను సోదరభావంతోనే చూస్తుందన్నారు. హిందువుల అవగాహనకే తాను యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
Comments
paripoornananda swami nostradamus hindu anantapur christian పరిపూర్ణానంద స్వామి నోస్ట్రడోమస్ హిందు అనంతపురం క్రిస్టియన్
English summary
Sri Peetham chief Paripooranananda Swamy Ratha Yatra was started on Thursday from Anantapur district.http://telugu.oneindia.com/news/2012/11/01/districts-paripoornananda-ratha-yatra-started-107818.html