సుమన్కు షరతులతో బెయిల్: వేధింపులన్న రమేష్

కాగా అంతకుముందు చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న సుమన్ రాథోడ్ను కూకట్పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఎమ్మెల్యే లొంగిపోవడంతో శుక్రవారం రాత్రి చంచల్గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేను తదుపరి విచారణకు కోర్టు ఒక రోజు అనుమతి ఇవ్వడంతో ఉదయం కూకట్పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించి తిరిగి జైలుకు తరలించారు.
హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో ఆరో ఫేజ్లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ఎ4 నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
వేధింపులు
తన భార్యను అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులో ఇరికించిందని సుమన్ నాథోడ్ భర్త ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వేధించటమే పనిగా పెట్టుకొని ఆ పార్టీ నాయకులు కట్ర చేస్తున్నారని విమర్శించారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications