ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిసెస్ ఇండియా 2019 పోటీలో మెరిసిన ఆదిలాబాద్ గృహిణి

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌ : మహిళలంటే వంటింటికే పరిమితం కాదని నిరూపిస్తున్నారు. అన్నిరంగాల్లో సత్తా చాటుతూ ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో ఆదిలాబాద్ టౌన్‌కు చెందిన వర్ష శర్మ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నర్ అప్‌గా నిలిచారు. ఈ నెల 2వ తేదీన ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ పనాషే ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో వర్ష శర్మ తన ప్రతిభను చాటారు.

కొడుక్కి నరేంద్ర మోడీ పేరు.. ముస్లిం మహిళ సంచలన నిర్ణయంకొడుక్కి నరేంద్ర మోడీ పేరు.. ముస్లిం మహిళ సంచలన నిర్ణయం

35 మందితో పోటీపడ్డ వర్ష శర్మ రన్నర్ అప్‌గా నిలిచారు. ఆ క్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆమెను అభినందించారు. శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా నుంచి మిసెస్ ఇండియా పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలవడం జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రాణించాలని.. తద్వారా జిల్లా ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు.

adilabad woman stands as runner up in misses india competition

మహిళలు ఇంటికే పరిమితం కావొద్దని కోరారు మిసెస్ ఇండియా రన్నర్ అప్‌గా నిలిచిన వర్ష శర్మ. మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని తెలిపారు. ప్రయత్నిస్తే ఎందులోనైనా విజయం లభిస్తుందని చెప్పారు.

English summary
Adilabad MLA Jogu Ramanna felicitate mrs india 2019 runner up varsha sharma. She belongs to adilabad town, locals also congratulating on her talent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X