కాంగ్రెస్ కు కిశోర్ చంద్రదేవ్ గుడ్ బై : టిడిపి లోకి ఎంట్రీ..! వైసిపికి నష్టమా....!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారం కోల్పోయిన తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీలో రాజకీయ శూన్యత ఆవహించిందని కిశోర్ చంద్రదేవ్ ఆరోపించారు.అయితే, ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
కిషోర్
చంద్రదేవ్
టిడిపిలో
చేరుతారా..
నాలుగు
దశాబ్దాలకు
పైగా
సుమారు
45
ఏళ్ల
పాటు
కాంగ్రెస్లో
పని
చేసిన
కిషోర్
చంద్రదేవ్
కాంగ్రెస్
పార్టీకి
విజయ
నగ
రం
జిల్లాలో
పెద్ద
దిక్కుగా
ఉన్నారు.
ప్రధానంగా
ఎస్టీ
నియోజకవర్గాల్లో
ఆయన
కీలకంగా
మారారు.
ఆరుసార్లు
లోక్సభ
కు
ఎన్నికైన
కిషోర్
చంద్ర
దేవ్
రాజ్యసభకు
ఒక
సారి
ఎన్నికయ్యారు.
కేంద్రంలో
జనతా
పార్టీ
ప్రభుత్వం
కూలిపోయిన
తర్వాత
ఏర్పడ్డ
చరణ్సింగ్
ప్రభుత్వంలోను,
మన్మోహన్సింగ్
ప్రధానిగా
యూపీఏ
ప్రభుత్వంలోను
కిశోర్
చంద్రదేవ్
మంత్రిగా
పనిచేశారు.
రాష్ట్ర
విభజన
సమయంలో
విభజనకు
అనుకూలంగా
వ్యవహరించారు.
ఆయన
కాంగ్రెస్
కు
రాజీనామా
చేసిన
తరువాత
ఏ
పార్టీలో
చేరుతారనేది
స్పష్టత
ఇవ్వకపోయినా..ఆయన
టిడిపిలో
చేరుతారనే
ప్రచారం
జరుగుతోంది.
2014
ఎన్నికల్లో
టిపాజిట్
కోల్పోయిన
ఆయన
ను
తమ
పార్టీలోకి
టిడిపి
ముఖ్యనేత
ఆహ్వానించినట్లుగా
ప్రచారం
జరుగుతోంది.
దీంతో..ఆయన
టిడిపిలో
చేరుతారని
చెబుతున్నారు.
వైసిపి
కి
నష్టమేనా..!
సీనియర
నేత..గిరిజన
నియోజకవర్గాల
కు
ప్రతినిధిగా
సుదీర్ఘ
కాలం
పని
చేసిన
కిశోర్
చంద్రదేవ్
టిడిపిలో
చేరితే
ఇక
వైసిపి
ఆ
నియోకవర్గాల్లో
ఎటువంటి
ప్రభావం
పడుతుందనే
చర్చ
మొదలైంది.
2014
ఎన్నికల
నాటికి
టిడిపి
లో
బల
మైన
గిరిజన
నేత
లేకుండా
పోయారు.
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
గిరిజన
నియోజకవర్గమైన
అరుకు
లోక్సభ
తో
పాటు
గా
ఏడు
అసెంబ్లీ
నియోజకవర్గాల్లోనూ
వైసిపి
గెలిచింది.
గిరిజన
ప్రాంతాల్లో
బలంగా
ఉన్న
వైసిపిని
దెబ్బతీసేందుకు
ఆ
వర్గ
ఎమ్మెల్యేలను
టిడిపిలోకి
చేర్చుకోవటం
టిడిపి
నేతలు
ప్రారంభించారు.
2014
లో
వైసిపి
నుండి
అరుకు
ఎంపీగా
గెలిచిన
కొత్తపల్లి
గీత
సైతం
టిడిపిలో
చేరినా..ప్రస్తుతం
సొంత
పార్టీ
ఏర్పాటు
చేసారు.
దీంతో..కిశోర్
చంద్ర
దేవ్
ను
తమ
పార్టీలోకి
చేర్చుకోవాలని
టిడిపి
నేతలు
ప్రయత్నాలు
చేస్తున్నారు.
మరి..ఆయన
ప్రభావం
ఇప్పుడు
వైసిపి
మీద
ఎంత
వరకు
ఉంటుందనే
చర్చ
మొదలైంది.
ప్రస్తుతం
వైసిపి
నుండి
వచ్చే
ఎన్నికల్లో
అరకు
ఎంపీగా
ఎవరు
పోటీ
చేస్తారనే
దాని
పై
ఇంకా
స్పష్టత
రాలేదు.
కిశోర్
చంద్ర
దేవ్
టిడిపి
నుండి
బరిలోకి
దిగితే...వైసిపి
నుండి
ఎవరు
పోటీలో
ఉంటారో
చూడాలి.
ఇదే
సమయంలో..సుదీర్ఘ
కాలంగా
కిశోర్
చంద్ర
దేవ్
కు
వ్యతిరేకంగా
పని
చేసిన
టిడిపి
శ్రేణులు
ఆయన
పార్టీలో
చేరితే
ఎంత
వరకు
సహకరిస్తారో
అనేది
వేచి
చూడాల్సిందే.