ఏపీలో కరోనా విజృంభణ: మళ్లీ 10వేలకుపైగా కొత్త కేసులు, 68 మంది మృతి, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీ సంఖ్యలో పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాస్ట్రాలో జాబితాలో ఏపీ మూడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కరోనా వార్డులో నకిలీ డాక్టర్ కలకలం: 4రోజులపాటు విధులు, మహిళ, ఆమె భర్త అరెస్ట్
కొత్తగా 10వేలకుపైగా కేసులు
తాజాగా,
గత
24
గంటల్లో
రాష్ట్రంలో
కొత్తగా
10,167
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదు
కావడం
గమనార్హం.
అత్యధికంగా
తూర్పుగోదావరి
జిల్లాలో
1441
కేసులు,
కర్నూలు
జిల్లాలో
1252
కేసులు,
విశాఖపట్నం
జిల్లాలో
1223
కేసులు
వచ్చాయి.
తాజాగా,
నమోదైన
కేసులతో
రాష్ట్రంలో
మొత్తం
కేసుల
సంఖ్య
1,30,557కి
చేరింది.
ప్రస్తుతం
రాష్ట్రంలో
69,252
కరోనా
యాక్టివ్
కేసులున్నాయి.
ఇప్పటి
వరకు
రాష్ట్ర
వ్యాప్తంగా
60,024
మంది
కరోనా
నుంచి
కోలుకుని
ఆస్పత్రుల
నుంచి
డిశ్చార్జ్
అయ్యారు.
24గంటల్లో 68 మంది మృతి.. జిల్లాల వారీగా మృతులు..
తాజాగా
కరోనా
బారినపడి
68
మంది
మరణించారు.
దీంతో
మొత్తం
మరణాల
సంఖ్య
1281కి
చేరింది.
మరణాల
సంఖ్య
జిల్లాలవారీగా
గమనిస్తే..
తూర్పుగోదావరి,
గుంటూరు
జిల్లాల్లో
అత్యధికంగా
తొమ్మిది
మంది
చొప్పున
మరణించారు.
అనంతపురం,
కర్నూలు,
విశాఖపట్నం
జిల్లాల్లో
ఎనిమిది
మంది
చొప్పున,
చిత్తూరు,
కడప
జిల్లాల్లో
ఆరుగురు
చొప్పున,
ప్రకాశం,
విజయనగరం
జిల్లాల్లో
నలుగురు
చొప్పున,
కృష్ణా
జిల్లాలో
ముగ్గురు,
నెల్లూరు,
శ్రీకాకుళం,
పశ్చిమగోదావరి
జిల్లాల్లో
ఒక్కొక్కరు
చొప్పున
మృత్యువాతపడ్డారు.
జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు..
కొత్తగా
నమోదైన
కేసులు
జిల్లాల
వారీగా
పరిశీలిస్తే..
అనంతపురం
జిల్లాలో
954,
చిత్తూరులో
509,
తూర్పుగోదావరిలో
1441,
గుంటూరులో
946,
కడపలో
753,
కృష్ణా
271,
కర్నూలు
1252,
నెల్లూరులో
702,
ప్రకాశంలో
318,
శ్రీకాకుళంలో
586,
విశాఖపట్నంలో
1223,
విజయనగరంలో
214,
పశ్చిమగోదావరిలో
998
కరోనా
కేసులు
నమోదయ్యాయి.
Recommended Video
అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ..
కాగా,
గత
24
గంటల్లో
70,068
నమూనాలను
పరకీక్షించికనట్లు
ప్రభుత్వం
వెల్లడించికంది.
ఇప్పటి
వరకు
రాష్ట్రంలో
18,90,077
కరోనా
పరీక్షలు
నిర్వహించినట్లు
రాష్ట్ర
వైద్య
ఆరోగ్యశాఖ
వెల్లడించింది.
దేశంలో
అత్యధికంగా
కరోనా
పరీక్షలు
ఏపీలోనే
చేస్తున్నామని
రాష్ట్ర
సర్కారు
పేర్కొంటున్న
విషయం
తెలిసిందే.