వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీళ్ల కోసం వచ్చిన మైనర్ బాలికను... ఆ పాడు పాస్టర్ ఏం చేశాడంటే...

సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలియగానే స్థానిక మహిళలు ఆ పాస్టర్ ను లాక్కొచ్చి.. గుంజకు కట్టేసి చితక్కొట్టారు. తరువాత పోలీసులకు అప్పగించారు. అతడు అఘాయిత్యానికి పాల్పడిన ఆ చిన్నారిని వైద్యపరీక్షలకు తరలించారు.

11-year-old Girl Raped by a Pastor, Do you know what local people did?

విషయం తెలుసుకున్న మీడియా మంగళవారం పద్మానగర్‌లోని స్థానిక మహిళలను వివరణ కోరగా.. పద్మానగర్ చర్చి సమీపంలో నివాసం ఉంటున్న ఒక బాలిక నీళ్లు పట్టుకోడానికి చర్చి వద్దకు రాగా పాస్టర్ సెల్వమణి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు వివరించారు.

తీవ్ర కడుపునెప్పితో కుంటుకుంటూ నడుస్తున్న ఆ బాలికను చూసిన స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించగా, సదరు బాలిక జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆ పాస్టర్ పై దాడి చేశారు.

English summary
A 55-year-old Pastor Selvamani committed rape on a 11-year-old minor Girl here in Padma Nagar of Renigunta. This incident was came into limelight after many days. After hearing from the girl local people attacked on the Church, catched the Pastor, tied up him to a poll and beaten brutally. After that they handover him to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X