సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 లక్షల కోట్లతో బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టా రు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభు త్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయ నుంది. దీంతో పాటుగా గతంలో ఉన్న కేటాయింపుల కంటే పెద్ద మొత్తంలో ఈ సారి సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా స్పష్టం అవుతోంది.
కీలక కేటాయింపులు..
ఆయా
రంగాలకు
ప్రభుత్వం
కేటాయించిన
నిధులు
పరిశీలిస్తే..ప్రధానంగా
అన్ని
శాఖల
కంటే
వ్యవసాయానికి
రూ.
12,
732
కోట్లు
కేటాయించారు.
ఆ
తరువాత
బీసీ
వెల్ఫేర్
రూ.8,242
మేర
నిధులు
కేటాయింపులు
చేసారు.
ఇక,
అటవీపర్యా
వరణానికి
రూ.
491
కోట్లు
మంజూరు
చేసారు.
ఏపిలో
ఉన్నత
విద్య-
3,171
కోట్లు
ప్రతిపాదించారు.
ఇంధన
మరియు
ఇన్ఫ్రాస్ట్రక్షర్
రూ.5,473
ప్రతిపాదలు
ఇచ్చారు.
ఇక,
సెకండరీ
ఎడ్యుకేషన్
రూ.
22,783
కోట్లు
ప్రతిపాదిస్తన్నట్లు
గా
బడ్జెట్
ప్రసంగంలో
యనమల
స్ఫష్టం
చేసారు.
పౌరసరఫరాలు-
రూ.
3,763
కోట్లు
కేటాయించిన
ప్రభుత్వం.
కీలకమైన
ఆర్థికశాఖకు
రూ.
51,
841
కోట్లు
కేటాయిస్తూ
బడ్జెట్లో
ప్రతిపాదనలు
సమర్పించారు.
ఇక,
సాధారణపరిపాలన
శాఖకు-
రూ.1,117
కేటాయింపులు
చేస్తున్నట్లు
ప్రకటించారు.
ఇరిగేషన్ కు 16 వేల కోట్లు..
ఈ
బడ్జెట్లో
ప్రజారోగ్యంతో
సంబంధం
ఉన్న
కీలకమైన
వైద్యారోగ్యశాఖకు
రూ.
10,032
కోట్లు
కేటాయించారు.
హోం
శాఖ
కు
రూ.6,397
కోట్లు
ప్రభుత్వం
కేటాయించింది.
ఇక,
ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా
భావిస్తున్న
గృహనిర్మాణశాఖకు
రూ.4079
కోట్ల
మేర
కేటాయింపులు
జరిగాయి.
ఏపి
ప్రభుత్వం
పోలవరం
తో
పాటుగా
52
ప్రాజెక్టులను
పూర్తి
చేటయమే
లక్ష్యంగా
పెట్టుకుంది.
దీని
కోసం
జలవనరుల
శాఖకు
ప్రాధాన్యత
ఇస్తూ
జలవనరులశాఖకు-
రూ.
16,852
కోట్లు
భారీ
కేటాయింపులు
చేసింది.
మరో
కీలక
రంగమైన
పరిశ్రమలశాఖకు
4,114
కోట్లు,
ఐటీకి
1006
కోట్లు,
కార్మిక
ఉపాధి
కల్పనకు
1225
కోట్లు
చొప్పున
కేటాయింపులు
చేసింది.
న్యాయశాఖకు
918
కోట్లు
కేటాయించిన
ప్రభుత్వం..అసెంబ్లీకి
149
కోట్లు,
మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్కు
7979
కోట్లు,
ఇక,
మైనార్టీ
వెల్ఫేర్కు
రూ.
1308
కోట్లు
కేటాయిస్తున్నట్లు
ప్రకటించారు.
మరో
ముఖ్య
విభాగమైన
ప్లానింగ్కు
1403
కోట్లు
మేర
కేటాయింపులు
చేసారు.
గ్రామీణాభివృద్దికి 35 వేల కోట్లు..
ఏపిలో
వచ్చే
ఆర్దిక
సంవత్సారానికి
సంబంధించి
బడ్జెట్
లో
పంచాయతీరాజ్,
రూరల్
డెవలప్మెంట్
రూ.
35,182
కో
ట్లు
మేర
కేటాయింపులు
చేసారు.
ఇక,
కీలకమైన
రెవెన్యూశాఖకు
రూ.
5546
కోట్లు
మేర
కేటాయింపులు
ఇచ్చారు.
ఇక,
రియల్
టైమ్
గవర్నెన్స్
172
కోట్లు,
స్కిల్
డెవలప్మెంట్
458
కోట్లు
కేటాయించారు.
ప్రభుత్వం
సాంఘిక
సంక్షేమం
కోసం
ప్రాధాన్యత
ఇస్తోంది.
ఇందులో
భాగంగా..సోషల్
వెల్ఫేర్కు
రూ.
6861
కోట్లు
కేటాయించింది.
రోడ్లు
భవనాల
శాఖ
కు
రూ.
5382
కోట్లు,
మహిళాశిశు
సంక్షేమశాఖకు
రూ.
3408
కోట్లు
మేర
కేటాయింపులు
జరిగాయి.
యువజన
క్రీడలు
రూ.
1982
కోట్లు
,చిన్నమధ్యతరహా
పరిశ్రమలకు
రూ.
400
కోట్లు
,
డ్రైవర్
సాధికార
సంస్థకు
రూ.
150
కోట్లు,
ఎస్సీ
సబ్ప్లాన్
కింద
రూ.
14,367
కోట్లు,
ఎస్టీ
సబ్ప్లాన్
కింద
రూ.
5,385
కోట్లు,
బీసీ
సబ్ప్లాన్
కింద
రూ.
16,226
కోట్లు,
మైనార్టీ
సబ్ప్లాన్
కింద
రూ.
1,304
కోట్లు,
పసుపు-
కుంకుమ
కింద
రూ.
4
వేల
కోట్లు,
బీసీల
కార్పొరేషన్కు
రూ.
3
వేల
కోట్లు,
ముఖ్యమంత్రి
యువనేస్తానికి
రూ.
1200
కోట్లు,
డ్వాక్రా
మహిళలకు
వడ్డీలేని
రుణాలు
రూ.
1100
కోట్లు,
పెన్షన్
కింద
వృద్ధాప్య,
వింతంతు
వులకు
రూ.
10,401
కోట్లు
చొప్పున
కేటాయింపులు
చేస్తూ
తమ
ప్రాధాన్యతలను
చాటుకున్నారు.