విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: బ్యాంకాక్‌లో స్విమ్మింగ్ ఫూల్‌లో పడి ఏపీ యువకుడు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్‌లో మృతి చెందారు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

వెంకటేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. బ్యాంకు పనినిమిత్తం ఇటీవలే అతను బ్యాంకాక్‌ వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు అక్కడి అధికారులు సమాచారమందించారు.

A Andhra Pradesh youth dies in Bangkok

కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేష్ మృతితో ఆయన కుటుంబంతోపాటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
A Andhra Pradesh youth, who is belongs to Krishna district, died in Bangkok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X