నంద్యాలలో రోడ్డు ప్రమాదం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కన గుంతలో పడింది. ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
Comments
English summary
Accident in Kurnool district on Thursday.
Story first published: Friday, October 21, 2016, 16:08 [IST]