కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాలలో రోడ్డు ప్రమాదం

|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కన గుంతలో పడింది. ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

English summary
Accident in Kurnool district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X