వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ఆదేశాలతోనే టీడీపీపై బీజేపీ ఆరోపణ: పరిటాల సునీత

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్డీయే నుంచి తమ పార్టీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలకు రాష్ట్రంలో అవినీతి కనిపిస్తోందా అని మంత్రి పరిటాల సునీత బుధవారం ప్రశ్నించారు.

చదవండి: 'మోడీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు, మాట్లాడవచ్చు కదా, బీజేపీకి అనుకూలంగా'

ఏపీ అసెంబ్లీ టీడీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు.

After four years BJP is seeing corruption in AP: Paritala Sunitha

పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణు కుమార్ రాజు చెప్పారని, ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నామన్నారు. పట్టిసీమ వల్ల ఇప్పుడు రాయలసీమకు సాగు, తాగు నీళ్లు అందుతున్నాయన్నారు.

English summary
Andhra Pradesh Minister Paritala Sunitha on Wednesday said that BJP leaders are seeing corruption in Andhra Pradesh after four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X