వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి రైతులపై స్పందించిన వెంకయ్యనాయుడు... రాజకీయాల్లో లేనని వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని రైతుల ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రస్తుతం తాను ప్రభుత్వంలో లేనని, కాని రైతుల సమస్యలపై ఎవరికి చెప్పాలో వారిక తెలియజేస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతిని రాజధాని ప్రాంత రైతులు కలిసి రాజధాని మారకుండా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి స్పందించారు.

Amaravathi farmers met Vice President Venkaiah Naidu

ఈ నేపథ్యంలోనే రైతులు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం కోరకు 33 వేల ఎకరాలు ఇచ్చారని ,వారి బాధలు , ఇబ్బందులు నాకు తెలుసని వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే తాను ప్రస్తుతానికి రాజకీయాల్లో లేనని, రాజ్యంగ పదవిలో ఉండి వివాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. అయితే రాజధాని రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు.

English summary
Amaravathi farmers met Vice President Venkaiah Naidu. Appealed not to move the capital from amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X