వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: సాక్షి పత్రికపై కోర్టుకెక్కిన ఎమ్మెల్యే

సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మహిళను వేధించారని సాక్షిలో తప్పుడు కథనాలు రాశారని, సాక్షి పేపర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ధర్మవరం కోర్టుకు వెళ్లారు.

Anantapur MLA files petition in Court on Sakshi daily

సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కథనానికి సంబంధించి సాక్షి పేపర్ పైన రూ.5 కోట్ల పరువు నష్యం దావా వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

English summary
Anantapur MLA Gonuguntla Suryanarayanahas filed petition in Court on YSR Congress Party chief YS jaganmohan Reddy's Sakshi daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X