వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు
అమరావతి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఫలితాలను రాజమహేంద్రవరం షల్టన్ హోటల్లో గురువారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఏపీ ఇంటర్ బోర్డు సెకండియర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్షల కోసం 457,292 విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
Comments
English summary
The Board of Intermediate Education Andhra Pradesh BIEAP will announce AP Intermediate Second Year Results 2018 on its official website bieap.gov.in