వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ ఎన్‌కౌంటర్: తప్పించుకున్న ఆర్కే, ముగ్గురు మహిళా మావోలతోపాటు వ్యక్తి మృతి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బుధవారం మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మహిళ మావోయిస్టులతోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. నలుగురి మృతేదహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కే మాత్రం ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారు.
ఈ ఎన్‌కౌంటర్ రాయగడ్-కోరాపుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి బుధవారం మధ్యాహ్నం భద్రతా దళాలు చేరుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

AOB Encounter: Four maoists killed

ఘటనా స్తలంలో మూడు ఏకే47లు లభ్యమవడంతో మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

English summary
Four maoists killed in AOB encounter on Wednesday. Maoist top leader RK escaped from encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X