వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్: గవర్నర్‌ను కలిసిన ఏపికాంగ్రెస్ నేతలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్, ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూడాలని గవర్నర్ కు నేతలు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఏపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మీడియా మాట్లాడుతూ.. ఎసెంట్ కౌన్సిలింగ్‌కు ముందే ఫీజులపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని గవర్నర్ చెప్పారని రఘువీరా తెలిపారు. రఘువీరా తోపాటు కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణ, సి రామచంద్రయ్య, ఇతర నాయకులు ఉన్నారు.

ఏపి కాంగ్రెస్

ఏపి కాంగ్రెస్

గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.

ఏపి కాంగ్రెస్

ఏపి కాంగ్రెస్

ఎంసెట్ కౌన్సిలింగ్, ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూడాలని గవర్నర్ కు నేతలు వినతిపత్రం అందజేశారు.

ఏపి కాంగ్రెస్

ఏపి కాంగ్రెస్

అనంతరం ఏపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మీడియా మాట్లాడుతూ.. ఎసెంట్ కౌన్సిలింగ్‌కు ముందే ఫీజులపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపి కాంగ్రెస్

ఏపి కాంగ్రెస్

ఇరు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని గవర్నర్ చెప్పారని రఘువీరా తెలిపారు.

ఏపి కాంగ్రెస్

ఏపి కాంగ్రెస్

రఘువీరా తోపాటు కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణ, సి రామచంద్రయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

English summary
AP Congress president Raghuveera Reddy and leaders Botsa satyanarayana, C Ramachandraiah and others on Wednesday met Governor Narsimhan on issue of eamcet counseling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X