వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులపై వారిపై కేసులు : ద్వివేది

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో పోలీంగ్ ఆలస్యం అవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈనేపథ్యంలోనే నియోజకవర్గాలో ఈవీఎం నిపుణులను కేటాయించినా వారి సేవలను వినియోగించుకోకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఈవీఎం ఇంజనీర్లను పంపామని తెలిపారు.కాగా వారు ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి చేరుకున్నారని అన్నారు.

కాగా వీరికి కొన్ని జిల్లాల్లో సరైన రూటు మ్యాప్ ను కూడ ఇవ్వకపోవడం ఆయన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో ఆయన సంబంధిత కలెక్టర్లపై మండిపడ్డారు. కాగా సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ పై వివరణ ఇవ్వాలని ద్వివేది ఆదేశించారు. ఈనేపథ్యంలోనే ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామని అన్నారు. శ్రీకాకులం జిల్లా రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

AP EC ASKS TO COLLECTORS REPORT ON ELECTION DAY MISTAKES
English summary
ap election commissioner dwivedi ask to district collectors report on election day issues ,and he questioned the collectors that, why not use of evm engineers services on that day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X