బెల్టు తీయాల్సిందే: పది రోజులే సమయం : అధికారులే బాధ్యులు...!
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. బెల్టు షాపుల మీద కన్నెర్ర చేసారు. 13 జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులతో రెవిన్యూ ముఖ్య కార్యదర్శి..ఎక్సైజ్ కమిషనర్ సమావేశమయ్యారు. పది రోజుల డెడ్ లైన్ విధించారు. ఈ లోగా ప్రతీ గ్రామంలో బెల్టు షాపులను తొలిగించాల్సిందేనని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో కానిస్టేబుల్ .. ప్రతీ మండల పరిధిలో ఒక ఎస్సై బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు. దీంతో పాటుగా గంజాయి నిరోధానికి చర్యలు తీసుకోవాలని నిర్ధేశించారు.
బెల్టుషాపుల
పైన
ఉక్కుపాదం..
ముఖ్యమంత్రి
నవ
రత్నాల్లో
ఒకటైన
సంపూర్ణ
మధ్య
నిషేధం
పైన
అధికార
యంత్రాంగం
కదిలింది.
రెండు
రోజుల
క్రితం
ముఖ్యమంత్రి
జగన్
రెవిన్యూ
అధికారులతో
సమీక్ష
నిర్వహించారు.
బెల్టు
షాపుల
రద్దు
చేయాల్సిందేనని..
దశల
వారీగా
మద్య
నిషేధానికి
చర్యలు
తీసుకోవాలని
స్పష్టం
చేసారు.
సీఎం
అదేశాల
మేరకు
రెవిన్యూ
ముఖ్య
కార్యదర్శి
సాంబశివరావు
..ఎక్సైజ్
కమిషనర్
ముఖేష్
కుమార్
మీనా
జిల్లాల
వారీగా
సమీక్షించారు.
ప్రతీ
గ్రామం
బాధ్యత
ఒక
కానిస్టేబుల్కు
ఇవ్వాలని,
అదే
విధంగా
ఎస్సైకు
మండలం
బాధ్యత
అప్పగించారు.
ప్రతీ
రోజు
ఎన్ని
బెల్టు
షాపులు
తొలిగించిందీ..ఎన్ని
కేసులు
నమోదు
చేసిందీ
లెక్కలు
ఇవ్వాలని
ఆదేశించారు.
స్టేషన్ల
వారీగా
లెక్కలతో
పాటుగా
సిబ్బంది
సమర్ధతను
గుర్తించి
వారికి
అవార్డులు
ఇవ్వాలని
నిర్ణయించారు.
గత
ప్రభుత్వంలో
తొలి
సంతకాల్లో..
2014లో
అధికారంలోకి
వచ్చిన
తెలుగుదేవం
పార్టీ
ముందు
ఇచ్చిన
హామీ
మేరకు..
2014
జూన్
8న
ప్రమాణ
స్వీకారం
చేసిన
చంద్రబాబు
అయిదు
సంతకాలు
చేసారు.
అందులో
ఒక
సంతకం
బెల్టు
షాపుల
రద్దు.
అయితే,
ఏపీలో
మాత్రం
యధావిధిగా
బెల్టు
షాపులు
కొనసాగుతున్నాయి.
దీంతో..నవరత్నాల
ప్రకటనలో
భాగంగా
జగన్
2024
నాటికి
స్టార్
హోటళ్లలో
మినహా
ఏపీలో
మద్యం
లేకుండా
చేస్తామని
హామీ
ఇచ్చారు.
అలా
చేసిన
తరువాత
మాత్రమే
2024లో
ఓట్లు
అడుగుతామని
స్పష్టం
చేసారు.
ఇదే
అంశం
పైన
ముఖ్యమంత్రి
అధికారులతో
సమీక్షించారు.
తన
లక్ష్యాన్ని
స్పష్టం
చేసారు.
ఆదాయం
గురించి
ఆలోచన
వద్దని
తేల్చి
చెప్పారు.
పది
రోజుల్లోగా
బెల్టు
షాపులు
రద్దు
చేయాలని..
వాటికి
మద్యం
సరఫరా
చేస్తున్న
మద్యం
దుకాణాల
లైసెన్స్లను
రద్దు
చేయాలని
ఆదేశించారు.
దీంతో..అధికార
యంత్రాంగం
జిల్లా
అధికారులకు
సీరియస్గా
ఉత్తర్వులు
జారీ
చేసింది.