వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ ఎఫెక్ట్: నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వ లేఖ

మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.

బుదవారం నాడు కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహించనున్నారు.ఆయన పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.

Ap government writes a letter to Manjunath commission

ఈ తరుణంలోనే కాపులను బిసిల్లో చేర్చేందుకు ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.

క్యాబినెట్లోనే ఈ విషయమై మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం నాడు ఏపీ బిసి సంక్షేమశాఖ కార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు మంత్రివర్గ సమావేశం తీర్మాణాన్ని కూడ జతచేశారు.

English summary
Ap governament BC welfare department secretary wrote a letter to Manjunath commission on Tuesday. he asked to commission submit report urgently in that letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X