ముద్రగడ ఎఫెక్ట్: నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వ లేఖ

మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.

అమరావతి: మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.

బుదవారం నాడు కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహించనున్నారు.ఆయన పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.

Ap government writes a letter to Manjunath commission

ఈ తరుణంలోనే కాపులను బిసిల్లో చేర్చేందుకు ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.

క్యాబినెట్లోనే ఈ విషయమై మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం నాడు ఏపీ బిసి సంక్షేమశాఖ కార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు మంత్రివర్గ సమావేశం తీర్మాణాన్ని కూడ జతచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+