ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
అమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా రాష్ట్ర ఎన్నికల సంగం మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించింది.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇలా:
తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి
31
నామినేషన్ల
దాఖలుకు
తుది
గడువు
ఫిబ్రవరి
1న
నామినేషన్ల
పరిశీలన
ఫిబ్రవరి
2న
నామినేషన్లపై
అభ్యంతరాల
పరిశీలన
ఫిబ్రవరి
3న
అభ్యంతరాలపై
తుది
నిర్ణయం
ఫిబ్రవరి
4న
నామినేషన్ల
ఉపసంహరణకు
తుది
గడువు
ఫిబ్రవరి
9న
పోలింగ్
ఫిబ్రవరి
9న
సాయంత్రం
4
గంటల
నుంచి
ఓట్ల
లెక్కింపు
రెండో దశ ఎన్నికల షెడ్యూల్
ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి
4
నామినేషన్ల
దాఖలుకు
తుది
గడువు
ఫిబ్రవరి
5న
నామినేషన్ల
పరిశీలన
ఫిబ్రవరి
6న
నామినేషన్లపై
అభ్యంతరాల
పరిశీలన
ఫిబ్రవరి
7న
అభ్యంతరాలపై
తుది
నిర్ణయం
ఫిబ్రవరి
8న
నామినేషన్ల
ఉపసంహరణకు
తుది
గడువు
ఫిబ్రవరి
13న
పోలింగ్
ఫిబ్రవరి
13న
సాయంత్రం
4
గంటల
నుంచి
ఓట్ల
లెక్కింపు
3వ దశ ఎన్నికల షెడ్యూల్
ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
ఫిబ్రవరి
8న
నామినేషన్ల
దాఖలుకు
తుది
గడువు
ఫిబ్రవరి
9న
నామినేషన్ల
పరిశీలన
ఫిబ్రవరి
10న
నామినేషన్లపై
అభ్యంతరాల
పరిశీలన
ఫిబ్రవరి
11న
అభ్యంతరాలపై
తుది
నిర్ణయం
ఫిబ్రవరి
12న
నామినేషన్ల
ఉపసంహరణకు
తుది
గడువు
ఫిబ్రవరి
17న
పోలింగ్
ఫిబ్రవరి
17న
సాయంత్రం
4
గంటల
నుంచి
ఓట్ల
లెక్కింపు
4వ దశ ఎన్నికల షెడ్యూల్
ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి
12న
నామినేషన్ల
దాఖలుకు
తుది
గడువు
ఫిబ్రవరి
13న
నామినేషన్ల
పరిశీలన
ఫిబ్రవరి
14న
నామినేషన్లపై
అభ్యంతరాల
పరిశీలన
ఫిబ్రవరి
15న
అభ్యంతరాలపై
తుది
నిర్ణయం
ఫిబ్రవరి
16న
నామినేషన్ల
ఉపసంహరణకు
తుది
గడువు
ఫిబ్రవరి
21న
పోలింగ్
ఫిబ్రవరి
21న
సాయంత్రం
4
గంటల
నుంచి
ఓట్ల
లెక్కింపు
పంచాయితీ ఎన్నికలు మొత్తం 659 మండలాల్లో జరగనున్నాయి..
తొలిదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 173
రెండవ
దశలో
పంచాయితీ
ఎన్నికలు
జరిగే
మండలాల
సంఖ్య
-
169
మూడవదశలో
పంచాయితీ
ఎన్నికలు
జరిగే
మండలాల
సంఖ్య
-
171
నాలుగవ
దశలో
పంచాయితీ
ఎన్నికలు
జరిగే
మండలాల
సంఖ్య
-
146
కాగా,
ఎన్నికల
పోలింగ్
ఉదయం
6.30
నుంచి
మధ్యాహ్నం
3.30
వరకు
జరగనుంది.