వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ ఇసుక దందాల వల్లే టీడీపీ ఓడిపోయింది... మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే...ఈనేపథ్యంలోనే ఆయన తన స్వంత మంత్రులనే హెచ్చరించారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసీ ప్రజల ముందు పెట్టాలని తన మంత్రివర్గానికి సూచించారు. దీంతో మంత్రులు ఇక అదే పనిలో ఉన్నారు. రాష్ట్ర్రంలో అక్రమాలకు అవినీతికి తావులేకుండా పరిపాలనను కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు.

కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...! కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!

ఈనేపథ్యంలోనే ఇసుక అక్రమ దందాపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి దృష్టి సారించారు. వెంటనే రాష్ట్ర్రంలో నడుస్తున్న ఇసుక తవ్వకాలను ఆపివేయాలని ఆదేశించాడు. ఇసుక రవాణాకు సంబంధించి పదిహేను రోజుల్లో కొత్త విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఇసుక అక్రమ రవాణకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

AP Minister Peddireddy Ramchandra Reddy focused on the illegal sanding

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు.కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తెదేపా నేతలు ఇసుక రవాణాతో వేలకోట్ల రూపాయలు సంపాదించారని మంత్రి ఆరోపించారు.జిల్లాల్లో ఇసుక అక్రమ దందావల్లే గత టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల నుండి చెన్నై కర్ణాటక, తమిళనాడు రాష్ట్ట్ర్రాలకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు.

English summary
AP Minister Peddireddy Ramchandra Reddy focused on the illegal sanding.he Ordered to stop sanding.he also said with In the fifteen days a new policy was .announced.He warned that the PD Act would be registered on the sand mafia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X