వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్-2017
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పోస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 18,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వం
సంస్థ:
ఆంధ్రప్రదేశ్
పోస్టల్
సర్కిల్
జాబ్:
మల్టీ
టాస్కింగ్
స్టాఫ్(ఎంటీఎస్)
పోస్టింగ్:
ఆంధ్రప్రదేశ్
డెడ్
లైన్:
సెప్టెంబర్
18,2017
మల్టీ
టాస్కింగ్
స్టాఫ్
ఖాళీలు:
39
విద్యార్హత:
అభ్యర్థులు
గుర్తింపు
పొందిన
యూనివర్సిటీ
నుంచి
మెట్రిక్యులేషన్
లేదా
ఐటీఐ
ఉత్తీర్ణులై
ఉండాలి.
పే
స్కేల్:
రూ.5200-రూ.20200/ఒక
నెలకు
వయోపరిమితి:
సెప్టెంబర్
18,2017నాటికి
18-25సం.
వయసు
కలిగి
ఉండాలి.
ఎంపిక
విధానం:
రాతపరీక్ష,
డాక్యుమెంట్
వెరిఫికేషన్
ద్వారా
దరఖాస్తుల
స్వీకరణ
తేదీ:
అగస్టు
19,2017
దరఖాస్తు
ముగింపు
గడువు:
సెప్టెంబర్
18,2017
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/BZfi2B
English summary
Andhra Pradesh postal circle released new notification on their official website for the recruitment of total 39 (Thirty Nine) jobs for Multitasking staff (MTS). Job seekers should apply online before 18th September 2017.
Story first published: Wednesday, August 23, 2017, 16:40 [IST]