వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల: ప్రకాశం ఫస్ట్, నెల్లూరు లాస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాను ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు విశాఖపట్టణంలో విడుదల చేశారు.ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్థులయ్యారు.

అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా? అనుచరులతో ఏప్రిల్ 18న కాటసాని సమావేశం, బిజెపికి షాకిస్తారా?

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 15 నుండి 29 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుమారు 6 లక్షల 13 వేల 378 మంది హజరయ్యారు. అయితే ఈ పరీక్షల్లో బాలురు 94.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు.

AP SSC Results 2018: Andhra Pradesh Education minister releases results

బాలికలు 94.56 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.రాష్ట్రంలోని 5343 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన అధికారులను అభినందించారు. గతేడాది కంటే ఈ ఏడాది ఫలితాలు ముందుగానే విడుదల చేసినట్లు చెప్పారు

English summary
The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has declared the Class 10 results on its official website. The Education Minister, Ganta Srinivasa Rao announced that the pass percentage this year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X