వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రాష్ట్రాల్లో కొత్త చరిత్ర: నాదెండ్ల, నిద్రపోలేదని..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోనూ కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోందని మాజీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసనసభ సిబ్బంది ఇచ్చిన వీడ్కోలు విందుకు హాజరైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను వేరే ఉద్దేశంతో చూడాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఏ రాష్ట్రంలో లేనన్నీ సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు. చాలా రోజులు నిద్ర కూడా పోలేదని చెప్పారు. కంప్యూటరైజేషన్ కోసం రూ. 18 కోట్ల గ్రాంట్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ సహకారం లేక కొన్ని పనులు సాధించుకోలేకపోయామని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెనాలి నుంచి కాంంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ ఓటమిపాలయ్యారు.

Assembly staff gives farewell party to Nadendla

చంద్రబాబును కలిసిన చీరాల ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చీరాల శాసనసభ సభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్ కలిశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకే చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.

English summary
Assembly staff had given farewell party to former speaker Nadendla Manohar on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X