చంద్రబాబుకు చెక్కిచ్చిన బాలకృష్ణ, రాంజెఠ్మలానీ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ హుధుద్ తుఫాను బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్కు 8,76,224 రూపాయల చెక్కును అందజేశారు.
ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నేత రాంజెఠ్మలానీ సిఎం చంద్రబాబును కలిశారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబును కలిసిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు
ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ అధికారులు సిఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు
ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ అధికారులు సిఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
బాబు-బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కలిశారు.
బాబు-బాలకృష్ణ
ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ హుధుద్ తుఫాను బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్కు 8,76,224 రూపాయల చెక్కును అందజేశారు.
చంద్రబాబు
ఏపి రాజధాని ఫండ్ కోసం సామాజిక వేత్త సత్యవాణి కొంత బంగారాన్ని అందజేశారు.
చంద్రబాబు
రిటైల్ ట్రేడర్స్తో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు
చంద్రబాబు
ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నేత రాంజెఠ్మలానీ సిఎం చంద్రబాబును కలిశారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు.
చంద్రబాబు
ఏపి డిజిపి జెవి రాములు, ఇతర అధికారులు చంద్రబాబును కలిసిన దృశ్యం.
చంద్రబాబు
నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సిఎం చంద్రబాబునాయుడు.
చంద్రబాబు
సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.