వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాల మధ్య జగన్ చిచ్చు, కెసిఆర్‌కు మతిభ్రమించింది: జవహర్

కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మందకృష్ణమాదిగను , ముద్రగడ పద్మనాభాన్ని జగన్ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

Behind the Kapu, Mrps protests Ys Jagan, says minister Jawahar

ఉద్యోగుల పట్ల చంద్రబాబునాయుడు వ్యతిరేకంగా ఉన్నారనే తప్పుడు ప్రచారాన్ని వైసీపీ చేస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ సీఎం కెసిఆర్... తన పాంహౌస్ పేరును జ్యోతిషాలయం అని మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో పరిపాలన చేతకాక పక్క రాష్ట్రంపై పడ్డారని ఆయన దుయ్యబట్టారు.

English summary
Behind the Kapu reservation , Mrps protests Ysrcp chief Ys Jagan.. said Ap minister Jawahar.He spoke to media at Vijayawada on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X